హైదరాబాద్ నుంచి పల్లెటూర్లకు వాహనాలు ఒకదాని వెనక ఒకటి బారులు తీరాయి. వాహనల రద్దీతో ప్రయాణానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతోంది. ప్రయాణాలు సాఫీగా సాగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. పంతంగి టోల్ప్లాజా వద్ద
రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఏపీ వైపుకి వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ఎక్కువ టోల్ బూత్లను ఓపెన్ చేశారు. రద్దీ కారణంగా కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి.
![]()
