పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం భారత స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. గత నెల రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో సూచీలు భారీగా పతనమయ్యాయి....
జాతీయం
పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో దేశం కోవిడ్ కాలం నాటి సంక్షోభం వంటి దీర్ఘకాలిక సంక్షోభం వైపు పయనిస్తోందని, దానిని ఎదుర్కొనేందుకు పౌరులు సంపూర్ణంగా...
ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్లపై కేంద్ర ప్రభుత్వం తన ఉక్కుపాదాన్ని కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా అక్రమంగా కార్యకలాపాలు సాగిస్తున్న మరో 300 గ్యాంబ్లింగ్, బెట్టింగ్...
వంట గ్యాస్ కొరతకు సంబంధించి బ్లాక్ మార్కెట్ను రాష్ట్రాలే నిరోధించాలని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఏవియేషన్ టర్బైన్...
ప్రముఖ విమానయాన సంస్థ ప్రయాణికులపై అదనపు భారం మోపనుంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు భారీగా...
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ల యుద్ధం, ఇరాన్ ప్రతిదాడులు, గల్ఫ్లో భారతీయుల పరిస్థితి, దేశంలో ఇంధన సంక్షోభం, ధరల పెరుగుదల తదితర అంశాలపై చర్చకు...
భారీగా పెరిగాయి. గృహ వినియోగ సిలిండర్ ధరను చమురు సంస్థలు రూ.60 రూపాయల మేర పెంచాయి. . గృహ అవసరాల కోసం వినియోగించే...
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు, భద్రతా ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి, సంభాషణల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు....
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత తీవ్రరూపు దాల్చాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దళాల సైనిక చర్య ఉద్ధృతంగా సాగుతోంది. లెబనాన్ నుంచి తమపై...
విమానయాన కంపెనీలు ఆ ప్రాంతానికే కాకుండా ఇతర ప్రాంతాలకు భారీ స్థాయిలో తమ విమాన సర్వీసులను రద్దు చేశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో.....
