June 2, 2026

ఆంధ్ర ప్రదేశ్

 రాష్ట్రంలోని అర్హులందరికీ 2029 కల్లా గృహవసతి కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా నాయుడు అన్నారు. రెండో విడతల్లో 5.50...
కార్యకర్తలను పట్టించుకోని వాళ్లు, ఇబ్బంది పెట్టే నాయకులు పార్టీకి అవసరం లేదని తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు. కష్టపడిన వాళ్లను కాపాడుకుంటూ...
రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. మార్కెట్‌లో ధరలు దారుణంగా పడిపోవడంతో నష్టపోతున్న...
రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయడమే ప్రధాన అజెండాగా రాష్ట్ర మంత్రివర్గం నేడు సమావేశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన...
మార్కాపురం జిల్లా రాయవరం గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం 14మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఓ...
ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటిని నిరంతరాయంగా అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. జల్‌ జీవన్‌ మిషన్‌ పథకంలో భాగంగా...
‘నక్కపల్లి ప్రాంతంలో దేశంలోనే అతిపెద్ద ఉక్కు పరిశ్రమ రాబోతోంది. ఉక్కు రంగంలో నక్కపల్లి ఉక్కు శక్తిగా మారబోతోంది. ఇది ఒక చరిత్ర. ఈ...
పారిశ్రామిక రంగం నూతన శకం ఆవిష్కృతం కానున్నది. ఇందుకు నక్కపల్లి మండలం వేదిక కానుంది. ఉక్కు ఉత్పత్తిలో దిగ్గజ సంస్థలైన ఆర్సెలార్‌ మిట్టల్‌-...
ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాంశ్​ పుట్టినరోజు సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి సీఎం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న...
శ్రీవారి దర్శనార్థం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు తిరుమలకు చేరుకొన్నారు. ముందుగా గాయత్రి నిలయం అతిథి గృహానికి చేరుకున్న సీఎంకు టీటీడీ చైర్మన్...