August 31, 2026

ఆంధ్ర ప్రదేశ్

దిల్లీలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ- అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైసినా డైలాగ్‌-2026’ సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  పాల్గొన్నారు....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా త్వరలోనే నిషేధం విధించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శాసనసభలో...
మారుతున్న కాలానికి అనుగుణంగా కాదని, రాష్ట్రానికి భాగ్యం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శాసనసభలో గురువారం ఆయన జనాభా నిర్వహణపై డ్రాఫ్ట్‌ పాలసీని...
రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్  ప్రారంభించిన “ ఆత్మీయ కలయిక.. ఇల్లే వేదిక ” కార్యక్రమంలో భాగంగా ఆయన నివాసంలో నిర్వహించిన విందు...
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,371 అధ్యాపక పోస్టులను రాబోయే మూడు నెలల్లో యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య ఉండవల్లిలోని సీఎం నివాసంలో సుమారు రెండు గంటల పాటు కీలక భేటీ జరిగింది....
పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీనిపై...
రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, వివిధ శాఖల పనితీరుపై ప్రజల్లో సానుకూల దృక్పథం (పాజిటివ్ పర్షెప్సన్) పెరిగేలా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నాయుడు...
పిచ్చుకలపాలెం వద్ద ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, పలువురు...
జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెం, జి.మేడపాడు గ్రామాల మధ్య గోదావరి కాలువ పక్కన ఉన్న సూర్యశ్రీ...