ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల పంటలకు గణనీయమైన నష్టం వాటిల్లిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులతో అత్యవసర...
ఆంధ్ర ప్రదేశ్
:పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 6,40,916...
ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పర్యటిస్తున్నారు. శనివారం ఓనూరు నుంచి నందిగరువుకు కాలినడకన వెళ్లారు. అనంతరం...
ఆంధ్రప్రదేశ్లో 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి నాయుడు తెలిపారు. అందుకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని...
రాష్ట్రంలో పోలీస్ సిబ్బంది కొరత అనేది లేకుండా రేషనలైజేషన్ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా ఎస్పిలకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో...
ఇరాన్ యుద్ధం ప్రభావంతో ఎల్పీజీ సహా వివిధ ఉద్యాన ఉత్పత్తుల మార్కెట్ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, పయ్యావుల...
రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలును వేగవంతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశానికి సిద్ధమయ్యారు. ఈ నెల 11,...
ఈ ఏడాది డిసెంబర్లోపు భూ సమస్యలన్నీ పరిష్కారిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాయలసీమలోని ప్రతి ఎకరాకూ నీళ్లు ఇవ్వాలని సంకల్పించామని తెలిపారు. సోమవారం...
మహిళలకు ఆస్తిలో సమానహక్కు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్.టి. రామారావుదేనని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిలో నిర్వహించిన...
