తెలంగాణలో పదో తరగతి (ఎస్ఎస్సీ) పబ్లిక్ పరీక్షల సందడి శనివారం నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 5లక్షల 28 వేల మందికి పైగా విద్యార్థులు...
తెలంగాణ
అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయనని, అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయ ఉపన్యాసాలకు తావులేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని...
ఏఐసీసీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ సోమవారం వికారాబాద్ జిల్లాలోని అనంతగిరికి రానున్నారు. స్థానిక హరిత రిసార్ట్స్లో జరుగుతున్న తెలంగాణ, ఏపీ...
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర మంత్రివర్గం రెండు కీలక సంక్షేమ బీమా పథకాలకు...
తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం దృఢంగా నిలుస్తుందని తెలిపారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్...
హైదరాబాద్ నగర శివారులో వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఒకటైన కొండాపూర్లో సుమారు 7 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు కబ్జా నుంచి రక్షించారు....
సమ్మక్క-సారలమ్మ ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర. సంక్రాంతి పండుగ సెలవులు ప్రారంభం కావడంతో మేడారం కు భక్తులు ముందుగానే తరలివెళ్తున్నారు. దీంతో...
గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడం తన జీవిత లక్ష్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు....
ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు...
‘‘బీఆర్ఎస్కు నైతికత లేదు. . ఉద్యమ సమయంలో సొంతంగా అనేక కార్యక్రమాలు నిర్వహించాను. యువతను, మహిళలను ఆకర్షించాను. ఎన్నో పోరాటాలు చేశా. కానీ, తెలంగాణ...
