ఉత్కంఠకు తెరపడింది. కరీబియన్లతో నాకౌట్ ఫైట్లో ఆతిథ్య భారత్ పైచేయి సాధించింది. ఈడెన్గార్డెన్స్లో విండీస్పై 5 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఛేదనలో సంజు శాంసన్ (97 నాటౌట్) అర్థ సెంచరీతో చెలరేగగా, తిలక్ వర్మ (27) రాణించాడు. టీ20 ప్రపంచకప్ తొలి సెమీస్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తలపడనుండగా.. రెండో సెమీస్లో భారత్తో ఇంగ్లాండ్ ఢకొీట్టనుంది.
![]()
