రూ.32 వేల కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను వేలం వేయనున్న ఆర్బీఐ
bpcnews
December 30, 2025 (Last updated: December 30, 2025) 1 minute read
0 comments
దేశీయ మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా రూ. 32,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించనున్నట్లు సోమవారం ప్రకటించింది. 6.48 శాతం ప్రభుత్వ సెక్యూరిటీ 2035 రీ-ఇష్యూ కింద ఈ అమ్మకాలు జరపనున్నారు.