నేడు ఉదయం 11 గంటలకి ఏపీ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అజెండా అంశాలపై...
bpcnews
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) సమగ్రాభివృద్ధికి రూ.1000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ ఎదుట...
నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ విడుదల ప్రభావం టాలీవుడ్లోని చిన్న చిత్రాలపై గట్టిగా పడింది. డిసెంబరు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య ఈరోజు జరిగిన సమావేశం పార్లమెంట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపింది. పార్లమెంట్...
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా...
రాష్ట్రంలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి...
పూర్తి స్థాయిలో అన్ని విమానాలు నడపడంలో విఫలమైనందున 10 శాతం విమానాల్లో కోత విధించాలని ఇండిగోకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు ఇచ్చింది....
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్’ గ్లోబల్ సదస్సు విజయవంతమైంది. ప్రభుత్వం రూ.3...
యంగ్ హీరోయిన్ రాశీ సింగ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. కాలేజీ రోజుల్లో తన లెక్చరర్తోనే ప్రేమలో...
ఆంధ్రప్రదేశ్కు భారీ టెక్నాలజీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో...
