దండోరా చిత్రం సక్సెస్ మీట్ సందర్భంగా యాంకర్ స్రవంతి, నటుడు శివాజీకి మైక్ ఇవ్వబోగా, ఆయన వినయంగా దండం పెట్టి వద్దన్నట్లు సైగ చేశారు. ఆయన వేదికపైకి వచ్చి తన స్థానంలో కూర్చున్నాక కూడా యాంకర్ మైక్ ఇచ్చేందుకు ప్రయత్నించగా, శివాజీ సున్నితంగా తిరస్కరించడంతో ఆమె మరొకరికి ఇచ్చారు. దండోరా చిత్రం విడుదలై మంచి టాక్ తెచ్చుకోవడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది.
![]()
