January 13, 2026

ఆంధ్ర ప్రదేశ్

హైదరాబాద్‌ నుంచి పల్లెటూర్లకు వాహనాలు ఒకదాని వెనక ఒకటి బారులు తీరాయి. వాహనల రద్దీతో ప్రయాణానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతోంది....
సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ స్పెషల్ ట్రైన్స్ వేసింది. హైదరాబాద్-విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది....
ఎవరైనా భూకబ్జా చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చిన్న చిన్న భూతగాదాలు పెట్టుకోవద్దని ప్రజలందరినీ కోరుతున్నానని, ముందుగా కుటుంబసభ్యులు, బంధువులతో వివాదాలు...
రాజముద్రతో భూమి పత్రాలు ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. శుక్రవారం సిఎం చంద్రబాబు మాట్లాడుతూ …. కరోనా సమయంలోనూ రైతులు పనిచేసి అందరికీ అన్నం...
(అయినవిల్లి బిపిసి న్యూస్) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం శాసనస భ్యులు గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా...
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని ఖరారు చేసి పార్లమెంట్‌లో బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. బుధవారం నాడిక్కడ...
ఏలూరు జిల్లా పోలవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4వ సారి పోలవరం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు...
కోనసీమ జిల్లా ఇరుసుమండలో జరిగిన బ్లోఅవుట్‌ పై నేడు సిఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ విషయంపై ఆయన సోమవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు....
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న నదీ జలాల పంపకాల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రెండు తెలుగు...
విజయనగరం జిల్లాని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ అయ్యింది.  ఉదయం 10.15 గంటల సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన...