రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ప్రారంభించిన “ ఆత్మీయ కలయిక.. ఇల్లే వేదిక ” కార్యక్రమంలో భాగంగా ఆయన నివాసంలో నిర్వహించిన విందు...
ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,371 అధ్యాపక పోస్టులను రాబోయే మూడు నెలల్లో యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య ఉండవల్లిలోని సీఎం నివాసంలో సుమారు రెండు గంటల పాటు కీలక భేటీ జరిగింది....
పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీనిపై...
రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, వివిధ శాఖల పనితీరుపై ప్రజల్లో సానుకూల దృక్పథం (పాజిటివ్ పర్షెప్సన్) పెరిగేలా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నాయుడు...
పిచ్చుకలపాలెం వద్ద ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, పలువురు...
జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెం, జి.మేడపాడు గ్రామాల మధ్య గోదావరి కాలువ పక్కన ఉన్న సూర్యశ్రీ...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. చీపురుపల్లి నియోజక వర్గంలో నిర్వహించే హెచ్పీవీ వ్యాక్సినేషన్, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ...
రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల పూర్తికి సంబంధించి త్వరలోనే బ్లూప్రింట్ తయారు చేస్తామని ముఖ్యమంత్రి నాయుడు చెప్పారు. సాగునీటి రంగానికి బడ్జెట్ కేటాయింపులపై శాసనసభలో...
నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా పర్యటన సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టు పనులపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ కాలంలో పనులు...
